PAGES

తాజా సమాచారం
లోడ్ అవుతోంది...

అమర జవాన్ల కుటుంబాలకు విరాళం ఇద్దామిలా..

పుల్వామా దాడిలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు సాయం చేయాలని అనుకుంటున్నారా? కానీ ఎలా విరాళం అందించాలో అర్థం కావడం లేదా? భారత్ కీ వీర్, పేటీఎం ద్వారా డొనేట్ చేయొచ్చు.


అమర జవాన్లకు ఆర్థిక సాయం చేయాలనుకునే వారికోసం 2017 ఏప్రిల్‌లో కేంద్రం హోం శాఖ ‘భారత్ కీ వీర్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. bharatkeveer.gov.in వెబ్‌సైట్లోకి వెళ్లి Click Here to Contribute ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీకు తోచిన మొత్తాన్ని సాయం చేయొచ్చు. డొనేట్ చేయగానే మీకు థ్యాంక్యూ మెసేజ్ వస్తుంది.